Thursday, August 20, 2020

నాడు వాజ్‌పేయి.. నేడు మోడీ, బీజేపీ వల్లే అన్నీ రంగాల అభివృద్ది.. సిక్కోలులో సోమువీర్రాజు

బీజేపీతోనే అభివృద్ది సాధ్యం అని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. కేంద్ర అందజేస్తోన్న సంక్షేమ ఫలాలు సామాన్యులకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉందన్నారు. బడుగు, బలహీనవర్గాల సాదక బాదకలను పరిష్కరించేంది బీజేపీ ప్రభుత్వాలేనని చెప్పారు. కాంగ్రెస్ అంటే కుంభకోణాలేనని ఆయన ధ్వజమెత్తారు. ఆయన గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఏపీ బీజేపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yl1Pwm

Related Posts:

0 comments:

Post a Comment