ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో అధికార వైసీపీకి కేంద్రంలోని బీజేపీ అండగా నిలబడిందని ప్రతిపక్ష టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. రెండు పార్టీల నేతలూ ఒకే చోట తయారైన స్క్రిప్టును చదువుతున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తులో కుల విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని విమర్శించారు. మాజీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ek7Lig
ఒకేచోట వైసీపీ,బీజేపీ స్క్రిప్ట్-ట్యాపింగ్ కేసులో కేంద్రం ప్రతివాది - ‘కమ్మ’కాబట్టే కక్ష: టీడీపీ ఫైర్
Related Posts:
గంటాపై సైకిళ్ల స్కామ్: బ్లాక్లిస్ట్లో ఉన్న కంపెనీకి కాంట్రాక్టు: YCPఎమ్మెల్యే లేఖ..ఎంపీ వార్నింగ్అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు సైకిళ్ల కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ… Read More
ఏపీ కేబినెట్ నిర్ణయాలివే: కొత్త జిల్లాలకు ఓకే: ఏప్రిల్ 1: రూ.2 వేల కోట్ల లోన్: రెండు ఆర్జీయూకేటీఅమరావతి: రాష్ట్ర మంత్రివర్గం బుధవారం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఊహించినట్టే.. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓ ముందడుగు వేసింది. పార్లమెంట్ నియోజకవర్గాన్… Read More
లాక్డౌన్ సమయంలో రికార్డు స్థాయిలో ఉపాధి కల్పన.. కానీ 1.7 కోట్ల మంది..!న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నియామకాలు ఏప్రిల్ నుంచి రికార్డు స్థాయిలో జరిగాయని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ 22శాతం మంది … Read More
వరవర రావుకు మెరుగైన వైద్యం అందించండి, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్కు లోకేశ్ వినతి..ప్రముఖ కవి, విప్లవ రచయితల సంఘం నేత వరవర రావు ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని సర్ జేజే ఆస్పత్రిలో చికిత్స అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వరవర రావుకు… Read More
ఆ పథకానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు- టీడీపీ విచిత్ర డిమాండ్- ఎందుకో తెలిస్తే షాక్...ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కారు విధానాలపై పోరాటం చేస్తున్న విపక్ష టీడీపీ... పలు సందర్భాల్లో ప్రజోపయోగ కార్యక్రమాలపై కూడా విమర… Read More
0 comments:
Post a Comment