భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ రాష్ట్ర ప్రజలను వణికిస్తోంది. అంతకంతకు కేసులు పెరుగుతున్న తీరు తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనకు కారణం అవుతుంది . అధికారికంగా నమోదైన కేసులు కంటే, అనధికారికంగాను భారీగా కేసులు వెలుగుచూస్తున్న పరిస్థితి ఉంది . ఏపీపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3unEIPr
Sunday, April 4, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment