Tuesday, August 4, 2020

జైలుపై ఐసిస్ ఉగ్ర దాడి... నాయకత్వం వహించింది భారతీయుడే..? వెలుగులోకి సంచలన విషయాలు...

ఆదివారం(అగస్టు 2) సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హర్ ప్రావిన్స్‌‌లో ఉన్న జలాలాబాద్‌ జైలుపై ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్&సిరియా(ISIS) ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడితో పాటు కాల్పులకు పాల్పడ్డారు. సుదీర్ఘంగా జరిపిన ఈ దాడిలో మొత్తం 29 మంది మృతి చెందారు. అయితే ఈ దాడికి నాయకత్వం వహించింది ఓ భారతీయుడే అన్న విషయం సంచలనం రేపుతోంది. అతనితో పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31m90W5

Related Posts:

0 comments:

Post a Comment