Friday, April 17, 2020

కరోనా పరీక్షల్లో దేశంలో నాలుగోస్ధానంలో ఏపీ- తెలంగాణ ఎక్కడుందో తెలుసా ?

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే లాక్ డౌన్ పాటించడమే కాకుండా కరోనా పరీక్షల సంఖ్య కూడా పెంచాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో లాక్ డౌన్ ను అమలు చేయడంతో పాటు అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాల జాబితాలోనూ ఏపీ నాలుగో స్ధానం దక్కించుకోవడం విశేషం. అటు కరోనా- ఇటు జగన్- విశాఖ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eEnwOK

Related Posts:

0 comments:

Post a Comment