వారు కరుడు గట్టిన డ్రగ్ డీలర్స్.. మానవత్వం అంటే తెలియని వారు. కేవలం డబ్బుపైనే వారి దృష్టంతా. తేడా వచ్చిందో శాల్తీలు లేచిపోతాయి. చూసేందుకు అత్యంత భయంకరంగా ఉంటారు వారి దందా అంతా చీకటి రాజ్యంలోనే జరుగుతుంది. వారి భారీ డీల్స్ అన్నీ రాత్రివేళల్లోనే.అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనావైరస్ కబళిస్తున్న నేపథ్యంలో వారిలోను మానవత్వం దాగి ఉందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wLRKOy
Friday, April 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment