వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జాగింగ్ చేస్తున్న వేళ భారత సంతతికి పరిశోధకురాలిని దుండగులు హత్య చేశారు. టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రంలోని ప్లానో నగరంలో నివసిస్తోన్న శర్మిష్ట సేన్(43)ను ఆగస్టు 1న చిషోల్మర్ ట్రైల్ పార్క్ ఆవరణంలో జాగింగ్ చేస్తుండగా.. దుండగులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hYU6f0
అమెరికాలో భారత సంతతి మహిళా రీసెర్చర్ దారుణ హత్య
Related Posts:
చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ : అనుమానాస్పదంగా విశాఖ ఏజెన్సీలో ; అరెస్ట్ చేసిన చింతపల్లి పోలీసులుదెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో … Read More
Mysuru girl: అమ్మాయిలా, ఆంటీలా కాదు, ఆడది కనపడితే వదల్లేదు, ఇది తమిళ తంబీల హిస్టరీ !బెంగళూరు/ మైపూరు/ చెన్నై: మైసూరు వచ్చిన ప్రతిసారి మేము రేప్ లు చేస్తాము, దారి దోపిడీలు చేస్తాము, ఇది పోలీసుల విచారణలో అరెస్టు అయిన కామాంధులైన తమిళ తంబ… Read More
ఎట్టకేలకు ఆ నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సర్కార్... కానీ సర్కార్ ఆస్పత్రులకే పరిమితం...తెలంగాణలో కరోనా చికిత్సను ఎట్టకేలకు ఆరోగ్యశ్రీలో చేర్చింది ప్రభుత్వం. అయితే తొలి దశలో దీన్ని ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేసింది. రెండో దశలో ప్రైవేట్… Read More
Afghanistan: కాబూల్లో రాకెట్ దాడులు-తిప్పికొట్టిన అమెరికా-డెడ్ లైన్ దగ్గరపడటంతో టెన్షన్... టెన్షన్...కాబూల్లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై ఉగ్రదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం(ఆగస్టు 30) విమానాశ్రయంపై మరోసారి రాకెట్ దాడులు జరిగాయి. … Read More
ఏపీలో మళ్లీ ఇసుక సంక్షోభం ? ఎన్దీటీ ఆదేశాలతో జగన్ సర్కార్ కు షాక్-చంద్రబాబు టైంలో 100 కోట్ల ఫైన్ఇసుక అక్రమాలకూ, ఏపీకి ఎప్పుడూ అవినాభావ సంబంధం ఉంటుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇసుకను సంప్రదాయ, సంప్రదాయేతర ఆదాయ మార్గంగా మార్చుకోవడం జరుగుతూనే ఉం… Read More
0 comments:
Post a Comment