Tuesday, August 4, 2020

అమెరికాలో భారత సంతతి మహిళా రీసెర్చర్ దారుణ హత్య

వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జాగింగ్ చేస్తున్న వేళ భారత సంతతికి పరిశోధకురాలిని దుండగులు హత్య చేశారు. టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రంలోని ప్లానో నగరంలో నివసిస్తోన్న శర్మిష్ట సేన్(43)ను ఆగస్టు 1న చిషోల్మర్ ట్రైల్ పార్క్ ఆవరణంలో జాగింగ్ చేస్తుండగా.. దుండగులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hYU6f0

Related Posts:

0 comments:

Post a Comment