Friday, April 17, 2020

ఏపీలో టెన్త్ విద్యార్ధులకు గుడ్ న్యూస్- ఇక ఆకాశవాణి ద్వారా ఆడియో పాఠాలు..

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం విద్యాసంస్ధలతో పాటు అందులో చదువుతున్న లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చేస్తోంది. దీంతో ఎలాగో విద్యాసంస్ధలు తెరిచే అవకాశం లేకపోవడంతో పదో తరగతి విద్యార్ధులకు ఇళ్ల వద్దే ఉంటూ వీడియో, ఆడియో మాధ్యమాల ద్వారా పాఠాలు బోధించాలని ప్రభుత్వం భావిస్తోంది. సప్తగిరి నుంచి ఆకాశవాణికి.. ఏపీలో ప్రస్తుతం టెన్త్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34LlRlC

Related Posts:

0 comments:

Post a Comment