Tuesday, August 4, 2020

పాకిస్థాన్ దుస్సాహసం: జమ్మూకాశ్మీర్‌నూ తమ భూభాగాలుగా చూపుతూ కొత్త మ్యాప్ విడుదల

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరో దుస్సాహాసానికి పాల్పడింది. ఆగస్టు 5 నాటికి జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి ఏడాది కావస్తున్న వేళ.. పెను వివాదానికి తెరలేపింది. జమ్మూకాశ్మీర్‌ను కూడా తమ దేశ భూభాగాలుగా చూపిస్తూ కొత్త పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k4Wt1L

Related Posts:

0 comments:

Post a Comment