74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈసారి కరోనావ్యక్తి నేపథ్యంలో, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలో నిరాడంబరంగా జరిగాయి. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ పతాక ఆవిష్కరణ గావించి గౌరవ వందనం చేశారు.మహనీయుల చిత్రపటం వద్ద నివాళులర్పించిన కేసీఆర్, దేశం కోసం వారు చేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FsicAQ
తెలంగాణాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇలా .. ప్రగతి భవన్ లో కేసీఆర్ , సిరిసిల్లలో కేటీఆర్
Related Posts:
మన దేశం మన యాప్: డైలీ హంట్ నుంచి వీడియో యాప్ జోష్..సెప్టెంబర్ 9న ఆవిష్కరణ..ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రముఖ న్యూస్ యాప్ డైలీ హంట్ సరికొత్త షార్ట్ వీడియో యాప్ను తీసుకొస్తోంది. ఈ యాప్ పేర… Read More
చైనా మరో దురాగతం: ఇనుప రాడ్లు, బరిసెలతో భారత్ శిబిరంపై దాడికి - ముఖ్పారి పర్వతంపై ఘటనభారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి తూటాలు పేలిన ఘటన మరువకముందే.. డ్ర… Read More
షాకింగ్ : యాంటీబాడీస్తో నో గ్యారెంటీ... కరోనాపై సంచలన విషయాలు చెప్పిన సైంటిస్టులు...భారత్లో కరోనా కేసుల సంఖ్య 43 లక్షలు దాటింది. ఓవైపు కేసుల సంఖ్య పెరుగుతున్నా... మరోవైపు రికవరీ రేటు కూడా బాగానే ఉంది. అయితే వ్యాధి నుంచి కోలుకున్నవారి… Read More
ఉక్కిరిబిక్కిరైన రియా... విచారణలో కన్నీటిపర్యంతం... అప్పుడు సవాల్ విసిరి... ఇప్పుడు నేరం ఒప్పుకుని..బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో తొలి నుంచి తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని మంగళవారం ఎన్సీబీ(నార్కోటిక్ కంట్రోల్ బ్యూర… Read More
ఏపీలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు: లక్షకు చేరువలో, ఎక్కువే కోలుకున్నారుఅమరావతి: ఆంధ్రరాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ.. కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నా… Read More
0 comments:
Post a Comment