Saturday, August 15, 2020

తెలంగాణాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇలా .. ప్రగతి భవన్ లో కేసీఆర్ , సిరిసిల్లలో కేటీఆర్

74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈసారి కరోనావ్యక్తి నేపథ్యంలో, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలో నిరాడంబరంగా జరిగాయి. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ పతాక ఆవిష్కరణ గావించి గౌరవ వందనం చేశారు.మహనీయుల చిత్రపటం వద్ద నివాళులర్పించిన కేసీఆర్, దేశం కోసం వారు చేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FsicAQ

Related Posts:

0 comments:

Post a Comment