విశాఖపట్నం: పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖపట్నంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో మంత్రి కొద్దిగా కంగారు పడ్డారు. అనంతరం కుదురుకున్నారు. దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Cvbh8X
Saturday, August 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment