Saturday, August 15, 2020

బురదలో కూరుకుపోయిన మంత్రి అవంతి వాహనం: అనూహ్య ఘటనతో: తోసిన పోలీసులు

విశాఖపట్నం: పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖపట్నంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో మంత్రి కొద్దిగా కంగారు పడ్డారు. అనంతరం కుదురుకున్నారు. దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Cvbh8X

Related Posts:

0 comments:

Post a Comment