ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరంగల్ నగరంలోని కాలనీలు నీటమునిగాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కటాక్షపుర్ చెరువులో బస్సు నీట చిక్కుకుంది. అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలను ప్రారంభించింది. ఇప్పటికే ముంపుకు గురైన ప్రాంతాలలో ప్రజలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/341pci9
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం ... నీట మునిగిన గ్రామాలు, కాలనీలలో సహాయక చర్యలు
Related Posts:
పెహ్లూఖాన్ దాడికేసులో ఆరుగురు నిర్దోషులే : తీర్పు వెలువరించిన రాజస్థాన్ కోర్టుజైపూర్ : రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన పెహ్లు ఖాన్ దాడి కేసులో రాజస్థాన్ కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులు ఆరుగురు నిర్దోషులని తీర్పులో పేర్క… Read More
ఆంధ్రాకు కేసీఆర్ వరాలపై లక్ష్మణ్ ఫైర్హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. తెలంగాణలో సరిగా వర్షాలు లేక ఉంటే .. ఆంధ్రాకెళ్లి వరాలు కురిపిస్తు… Read More
ప్రధాని మోడికి రాఖి కట్టనున్న పోరాట యోధురాలు ఇష్రత్ జహన్ట్రిపుల్ తలాక్ రద్దుపై వీరోచిత పోరాటం చేసిన ఇష్రత్ జహాన్కు ప్రధాని నరేంద్రమోడీకి రాఖీ కట్టనుంది. ఇందుకోసం ఆమేకు ఢిల్లీ బీజేపీ పార్టీ కార్యాలయం నుండి … Read More
పడక గదిలో చేయాల్సిన విషయాన్ని బాత్రుంలో కావాలన్న భర్త..పెళ్లైయిన నాలుగు నెలలకే ఓ యువతి అత్తింటి వేధింపులు, భర్త అనాలోచిత నిర్ణయాలతో విసిగిపోయింది. భర్త వేధింపులతో పాటు లైంగిక చర్యల్లో ఒత్తిడికి గురి చేశాడు… Read More
రూ. 12 కోట్ల కారులో వచ్చి వరద భాదితులకు రూ. 1 కోటి విరాలం, ఎంటీబీ రూటే సపరేటు!బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరు గ్రామీణ జిల్లా హోస్ కోటే నియోజక వర్గం అనర్హత ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ మరో సారి వార్తల్లో నిలిచారు. రూ. 12 కోట్… Read More
0 comments:
Post a Comment