Tuesday, September 8, 2020

ఏపీలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు: లక్షకు చేరువలో, ఎక్కువే కోలుకున్నారు

అమరావతి: ఆంధ్రరాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ.. కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఏపీలో మరోసారి పదివేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో రెండోస్థానంలో ఏపీ చేరిపోయింది. చైనా నుంచి 2 సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్లు: ట్రేడ్ ఫెయిర్‌లో ప్రదర్శన, 300 మిలియన్ డోసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jWA6uq

Related Posts:

0 comments:

Post a Comment