Thursday, January 23, 2020

కొన ఊపిరితో కౌన్సిల్.. సీఎం జగన్ సూపర్ సస్పెన్స్.. అసెంబ్లీలో సుదీర్ఘ స్పీచ్.. తర్వాత?

మూడు రాజధానులు ఏర్పాటుకు సబంధించిన రెండు బిల్లులపై శాసన మండలిలో జరిగిన పరిణామాలు చాలా బాధించాయని, ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం చేసిన బిల్లుల్ని.. ఓడిపోయిన పార్టీ అడ్డుకోవడం చట్టవిరుద్ధమని ముఖ్యమంత్రి వైస్ జగన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా ఏర్పాటు చేసిన మండలి వ్యవస్థ.. అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. అదికూడా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38CK3az

Related Posts:

0 comments:

Post a Comment