మూడు రాజధానులు ఏర్పాటుకు సబంధించిన రెండు బిల్లులపై శాసన మండలిలో జరిగిన పరిణామాలు చాలా బాధించాయని, ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం చేసిన బిల్లుల్ని.. ఓడిపోయిన పార్టీ అడ్డుకోవడం చట్టవిరుద్ధమని ముఖ్యమంత్రి వైస్ జగన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా ఏర్పాటు చేసిన మండలి వ్యవస్థ.. అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. అదికూడా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38CK3az
Thursday, January 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment