ఏపీ శాసనసభలో శాసన మండలి రద్దు గురించి జరుగుతున్న చర్చతో మండలి రద్దుకు కౌంట్డౌన్ మొదలయినట్లే కనిపిస్తుంది . నిన్న ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలతో సీఎం జగన్ మస్తాపానికి గురయ్యానని చెప్పారు. ఇక వైసీపీ మంత్రులు శాసనమండలి రద్దు చెయ్యాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. నిన్న మండలిలో టీడీపీ అధికార వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపటంలో సక్సెస్ కావటంతో వైసీపీ నిప్పులు చెరుగుతుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rm3P4H
ఏపీ శాసనమండలి రద్దుకు కౌంట్ డౌన్ .. సోమవారం చర్చ ఆంతర్యం అదేనా !!
Related Posts:
పీఎం కేర్ ఫండ్లో చైనా పెట్టుబడులున్నాయా?: రూ. 3076 కోట్లపై చిదంబరం ప్రశ్నలున్యూఢిల్లీ: పీఎం కేర్ నిధులను స్క్కూటినీ చేయడానికి వీళ్లేకుండా చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం గురువారం పలు సందేహాలను వ… Read More
చైనాతో చర్చలు ఫలించాయన్న కేంద్రం - లదాక్లో తగ్గని టెన్షన్ - రెండు నాలుకల డ్రాగన్భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నాలుగు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సైనిక స్థాయిలో చర్చలు విఫలం కావడంతో దౌత్య మార్గంలో… Read More
ఫేస్బుక్ వివాదం: శశిథరూర్ను ఆ పదవి నుంచి తప్పించాలంటూ బీజేపీ ఎంపీల డిమాండ్న్యూఢిల్లీ: ఫేస్బుక్ వివాదం మరింత ముదిరిపోతోంది. భారత ఫేస్బుక్ కార్యకలాపాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఇన్ఫర… Read More
చైనా -పాక్ ప్లాన్: భారత్పై అణుయుద్ధం - ముస్లింలపై పడకుండా బాంబులేస్తాం - పాక్ మంత్రి ప్రేలాపనదాయాది పాకిస్తాన్ పూర్తిగా డ్రాగన్ చైనా పాదాక్రాంతమైపోయింది. పాకిస్తాన్ భవిష్యత్తు చైనాతో సంబధాలపైనే ఆధారపడి ఉందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిస్సిగ్గుగా ఒ… Read More
ఒకే దేశం ఒకే రేషన్ కార్డు.... జనాలకు చేరని స్కీమ్... తాజా రిపోర్టులో వెల్లడి...మార్చి 25న ప్రధాని నరేంద్ర మోదీ కరోనా లాక్ డౌన్ ప్రకటించాక దేశంలో వలస కూలీలు,పేదలు ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణాతీతం. ఉద్యోగ,ఉపాధి కోల్పోయి తినడానికి తిం… Read More
0 comments:
Post a Comment