విశాఖ తొట్లకొండలో గల బౌద్ధారామాన్ని పరిరక్షించుకోవాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. బౌద్ధారామం పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్తో మాట్లాడానని వెల్లడించారు. ఆ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టొద్దని సూచించారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తొట్లకొండ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gCrTcH
ఈ సారి బౌద్దారామంపై: ఏపీ సర్కార్పై నిప్పులు, విశాఖ తొట్లకొండను రక్షించుకోవాలి: ఎంపీ రఘురామ
Related Posts:
14 ఏళ్ల బాలుడితో ముగ్గురు పిల్లల తల్లి రొమాన్స్, రాత్రి ఆ పని కోసం టార్చర్, గొంతు కోసి చంపేశాడు!చెన్నై/ తిరుపూర్: అక్రమ సంబంధం కారణంగా 14 ఏళ్ల బాలుడి చేతిలో ఓ వివాహిత మహిళ దారుణ హత్యకు గురైయ్యింది. స్నేహితులతో కలిసి ఆడుకునే వయసులో ఆంటీ ఆంటీ అంటూ … Read More
జ్యోతిష పరంగా నక్షత్ర వృక్షాలు: ఏ నక్ష్త్రత్రంవారు ఏ చెట్లు పెంచితే లాభం?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
బీఎస్-VI ఎఫెక్ట్ : ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఇంధన ధరలు.. ఎందుకో తెలుసా..ఏప్రిల్ 1వ తేదీ నుంచి రిటైల్ ఇంధన ధరలు గణనీయంగా పెరగనున్నాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC) వెల్లడించింది. అదే సమయంలో వినియ… Read More
చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం: రంగంలోకి 30 ఫైరింజిన్లు, 500 మంది సిబ్బంది గంటలపాటు శ్రమించారుచెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగర శివారు మాధవరంలోని ఓ ప్రైవేటు గోదాంలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రౌండ్ రానాలోని ఓ గోదాంలో … Read More
వీడియో వైరల్ : లోహ విహంగంలో శాంతి కపోతం...విమానంలో హల్చల్ చేసిన ప్రత్యేక అతిథిఅహ్మదాబాద్ : సోషల్ మీడియా విస్తరించడంతో ఏ చిన్న ఆసక్తికర ఘటన జరిగినా వెంటనే దావనంలా పాకిపోతోంది. ఈ మధ్య విమానాల్లో కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.… Read More
0 comments:
Post a Comment