దేశవ్యాప్తంగా ఈసారి వర్షాలు దంచి కొడుతున్నాయి. వేసవి ముగియగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఆగస్టు నెలలోనూ రుతుపవనాల జాడ కనిపించని రాష్ట్రాల్లో సైతం మెరుగైన వర్షపాతం నమోదవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా తాజా వివరాలను భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఐఎండీ ప్రకటించిన తాజా వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D8Fcnx
ఆగస్టులో దేశవ్యాప్తంగా 25 శాతం ఎక్కువ వర్షాలు- 44 ఏళ్లలో తొలిసారి...
Related Posts:
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా.. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే గన్మెన్ మృతి..తెలుగురాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రెండు చోట్లా రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, … Read More
కర్ణాటక ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఈనెల 17 నుంచి ఆంధ్రాకు బస్సులు.. ఆన్ లైన్ రిజర్వేషన్ షురూ..కరోనా లాక్ డౌన్ సడలింపుల్లో మిగతా రాష్ట్రాలకంటే దూకుడుగా వ్యవహరిస్తోన్న కర్ణాటక మరో అడుగుముందుకు వేసింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పున:ప్రారంభానికి… Read More
కరోనా టెస్టులు,కరోనా ట్రీట్మెంట్... ప్రైవేట్లో చార్జీల వివరాలు ఇవే...తెలంగాణలో ప్రైవేట్ ల్యాబ్స్ను ప్రభుత్వం కరోనా టెస్టులకు అనుమతించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన మెడికల్ చార్జీలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర… Read More
జగన్ అలా ప్రమాణం చేశారు కానీ.: అక్రమ కేసులు, జైలుకు పంపడాలు అందుకే..అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల వరుస అరెస్టుల నేపథ్యంలో అధికారంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో వి… Read More
మోదీ దిగ్భ్రాంతి.. లోకేశ్ సానుభూతి.. సుశాంత్ మరణం నేపథ్యంలో సంచలన రిపోర్ట్.. హెల్ప్ లైన్లు..స్టార్ హీరో ఇమేజ్.. చేతినిండా సినిమాలు.. అడిగినంత డబ్బులిచ్చే నిర్మాతలు.. దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంలో విలాసవంతమైన బంగళా.. కొన్ని ప్రేమలు.. ఇంకా 3… Read More
0 comments:
Post a Comment