''ఇన్నాళ్లూ మా పార్టీలో జరుగుతోన్న పరిణామాలన్నీ సీఎం జగన్ కు తెలియవేమో అనుకున్నాను. కానీ నాపై ఫిర్యాదు చేసేందుకు ఎంపీలను, అడ్వకేట్లను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపిస్తున్నారంటే.. అంతా జగన్ కనుసన్నల్లోనే జరుగుతోందని అర్థమైపోయింది. వాళ్ల ఢిల్లీ పర్యటనతో ఎలాంటి ఉపయోగం ఉండదు. అయినా, ప్రజాసమస్యలను ప్రస్తావించిన అందరినీ సాగనంపితే వైసీపీకి పార్లమెంటులో ఒక్కరూ మిగలరు...'' అంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZAacUC
రఘురామపై వేటు ఖరారు.. ముహుర్తం ఫిక్స్ చేసిన జగన్.. వైసీపీలో ఒక్కరూ మిగలరన్న రెబల్..
Related Posts:
Corona Lockdown: కరోనా కాదు, వంద వైరస్ లు వచ్చినా ఏం చెయ్యలేవు, గాలి జనార్దన్ రెడ్డి, భూమాత !బెంగళూరు: ప్రపంచంలోని ప్రజలు అందరూ కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కరోనా దెబ్బకు … Read More
ఎట్టకేలకు మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ: ఐదుగురికి చోటుభోపాల్: కరోనావైరస్ కారణంగా ఆగిపోయిన మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు మంగళవారం జరిగింది. రాజ్భవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లాల్… Read More
భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఆన్లైన్.. లాక్ డౌన్ తో అన్ని పూజలు ఆన్లైన్ లోనే !!ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఆలయాల మీద పడింది. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు కరోనా వైరస్ నేపధ్యంలో భక్తుల సందర్శనను నిలిపివేసి కేవలం నిత్య… Read More
జగన్ నిర్లక్షం ఖరీదు .. ప్రజల ప్రాణాలు : దేవినేని ఉమా ఫైర్ఏపీలో కరోనా కేసులు పెరగటానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని… Read More
జపాన్కు మరో టెర్రర్: దేశాన్ని కబళించనున్న సునామీ...30 మీటర్ల ఎత్తుకు రాకాసి అలలుజపాన్ను మరో ప్రమాదకరమైన సునామీ కబళించేందుకు సిద్ధంగా ఉందా...? 2011లో జపాన్ దేశాన్ని అతలాకుతలం చేసిన ఈ రాకాసి అలలు మళ్లీ విరుచుకుపడేందుకు సిద్దంగా ఉన్… Read More
0 comments:
Post a Comment