Thursday, July 2, 2020

రఘురామపై వేటు ఖరారు.. ముహుర్తం ఫిక్స్ చేసిన జగన్.. వైసీపీలో ఒక్కరూ మిగలరన్న రెబల్..

''ఇన్నాళ్లూ మా పార్టీలో జరుగుతోన్న పరిణామాలన్నీ సీఎం జగన్ కు తెలియవేమో అనుకున్నాను. కానీ నాపై ఫిర్యాదు చేసేందుకు ఎంపీలను, అడ్వకేట్లను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపిస్తున్నారంటే.. అంతా జగన్ కనుసన్నల్లోనే జరుగుతోందని అర్థమైపోయింది. వాళ్ల ఢిల్లీ పర్యటనతో ఎలాంటి ఉపయోగం ఉండదు. అయినా, ప్రజాసమస్యలను ప్రస్తావించిన అందరినీ సాగనంపితే వైసీపీకి పార్లమెంటులో ఒక్కరూ మిగలరు...'' అంటూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZAacUC

Related Posts:

0 comments:

Post a Comment