హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సీఎంవో కార్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితమే ఇద్దరు సిబ్బంది కరోనా బారిన పడగా... తాజాగా మరో 13 మంది సిబ్బందికి కరోనా సోకింది. ఇందులో 12 మంది భద్రతా సిబ్బంది కాగా... ఒకరు ముఖ్యమంత్రి కారు డ్రైవర్ కావడం గమనార్హం. కరోనా కలకలం నేపథ్యంలో సీఎంవో కార్యాలయాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/349CKbs
సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో 13 మందికి కరోనా పాజిటివ్....
Related Posts:
చర్యకు ప్రతి చర్య: చూస్తూ ఊరుకోబోమన్న రాజ్నాథ్ సింగ్, ధీటుగా తిప్పికొడతామని..తూర్పు లడాఖ్ సరిహద్దు వద్ద చైనా దుందుకుడు చర్యలపై భారత్ అదేస్థాయిలో స్పందించింది. నిన్న మాస్కోలో షాంఘై సహకార సదస్సులో చైనా రక్షణమంత్రి వి పెంగీతో రాజ్… Read More
షాకింగ్: రైల్వేస్టేషన్ పక్కనే భారీ పేలుడు: వణికిన ప్రయాణికులు: తెగిపడ్డ కరెంటు తీగలుజబల్పూర్: రైల్వేస్టేషన్కు సమీపంలో చోటు చేసుకున్న ఓ పేలుడు ప్రయాణికులను వణికించింది. తలో దిక్కునకు పారిపోయేలా చేసింది. చెవులు చిల్లులు పడేలా, భారీ శబ… Read More
కొడాలి నానీకి అనిత హితవు .. మీరేం చెప్పినా నమ్మటానికి ప్రజలు మూర్ఖులు కాదుటీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత మండిపడ్డారు. మంత్రి కొడాలి నాని భాషను మార్చుకోవాలని అనిత హితవ… Read More
అమెరికాలో 9/11 తరహా మారణహోమానికి ప్లాన్: లాడెన్ మేనకోడలు హింట్: అడ్డుకోవాలంటే: ఆయనేవాషింగ్టన్: అమెరికన్లను పీడకలలా వెంటాడే ఘటన.. 9/11 ఉగ్రదాడులు. 2001 సెప్టెంబర్ 11వ తేదీన చోటు చేసుకున్న ఈ ఉగ్రవాదుల దాడులను తలచుకుంటే ఇప్పటికీ అమెరికన… Read More
చంద్రబాబుకు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ వాహనాలు ఢీ..ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆయన కాన్వాయ్ వాహనాలు ఢీ కొన్నాయి. ఓ ఆవు కాన్వాయ్కి అడ్డం వచ్… Read More
0 comments:
Post a Comment