హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సీఎంవో కార్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితమే ఇద్దరు సిబ్బంది కరోనా బారిన పడగా... తాజాగా మరో 13 మంది సిబ్బందికి కరోనా సోకింది. ఇందులో 12 మంది భద్రతా సిబ్బంది కాగా... ఒకరు ముఖ్యమంత్రి కారు డ్రైవర్ కావడం గమనార్హం. కరోనా కలకలం నేపథ్యంలో సీఎంవో కార్యాలయాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/349CKbs
సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో 13 మందికి కరోనా పాజిటివ్....
Related Posts:
Delhi assembly results 2020: బెట్టింగ్ బజార్ లో ఆప్ హవా, బీజేపీ కథ క్లైమాక్స్ !న్యూఢిల్లీ/ముంబై: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల 2020లో అమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్న ఢిల్లీ… Read More
బీజేపీలో జేవీఎం(పీ) విలీనం: డేట్ ఫిక్స్ చేసిన పార్టీ అధినేత బాబూలాల్ మరాండిరాంచీ: తమ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తున్నట్లు జార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజాతాంత్రిక్) అధినేత బాబూలాల్ బాబులాల్ మరాండి మంగళవారం ప్రకటించారు… Read More
27 ఏళ్లపాటు అధికారానికి దూరం.. 200 ఎంపీలు, 11 మంది సీఎంల శ్రమ వృధా.. బీజేపీ ఎందుకు ఓడిందంటే..ఏదైనా ఒక రాష్ట్రంలో గెలవాలనిగానీ బీజేపీగానీ కంకణం కట్టుకుంటే.. దాన్ని సాధించడానికి విపరీతంగా కష్టపడటం.. చాలా రాష్ట్రాల్లో మహామహా పార్టీలను మట్టికరిపిం… Read More
మీ మన్ కీ బాత్ ఎవరిక్కావాలి.. జన్ కీ బాత్ వినండి: నరేంద్ర మోడీకి ఉద్ధవ్ థాకరే చురకలుముంబై: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర ఓటమి పాలు కావడం పట్ల రాజకీయ ప్రత్యర్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ప్రధానమంత్రి నరేంద… Read More
బీజేపీ శవపేటికపై చివరి మేకు టీఎంసీదే ఉంటుంది: స్వరం పెంచిన మమతాబంకురా (పశ్చిమ బెంగాల్): ఢిల్లీలో బీజేపీని ఆమ్ఆద్మీ పార్టీ చిత్తుగా ఓడించడంతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వరం పెంచారు. కాషాయం పార్టీ కథ … Read More
0 comments:
Post a Comment