బంకురా (పశ్చిమ బెంగాల్): ఢిల్లీలో బీజేపీని ఆమ్ఆద్మీ పార్టీ చిత్తుగా ఓడించడంతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వరం పెంచారు. కాషాయం పార్టీ కథ ఆయా రాష్ట్రాల్లో క్రమంగా ముగిసిపోతోందని వ్యాఖ్యానించారు. ఇక వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత బీజేపీ శవపేటికపై చివరి మేకు టీఎంసీదే అవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆమ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SACnQ2
బీజేపీ శవపేటికపై చివరి మేకు టీఎంసీదే ఉంటుంది: స్వరం పెంచిన మమతా
Related Posts:
తిరుమలలో విషాదం: పాల వ్యాన్ కింద పడి భక్తుడు మృతి, ఇలా చేయొద్దంటూ రమణదీక్షితుల వినతితిరుపతి: తిరుమలలో విషాద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం లారీ కిందకు దూకి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శ్రీవారి పూజా కైంకర్యాల కోసం పాలను తీ… Read More
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి..! పొలిటికల్ సినారియోపై తనదైన శైలిలో స్పందిస్తున్న మెగాస్టార్..!!హైదరాబాద్ : రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రజల ఆలోచనా విధానం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం బలంగా ఉండాలే గాని ఎప్పటికైనా ఆ ధ్… Read More
రాజధాని తరలింపుపై బోత్స అధికారిక సమాధానంఏపీ రాజధాని, అమరావతి నుండి ఎక్కడికి తరలించడం లేదని రాష్ట్ర పురపాలక శాఖమంత్రి బోత్స సత్యనారయణ అధికారింగా సమాధానం ఇచ్చారు. మండలి సమావేశాల్లో భాగంగా ఎమ్మ… Read More
2019 సుప్రీంకోర్టు తీర్పులు: అయోధ్య నుంచి శబరిమల ఆర్టీఐ రాఫెల్ వరకు..!ఈ ఏడాది సుప్రీం కోర్టు పలు కీలక కేసులపై తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 17న రాజీనామా చేశారు. అయితే తాను పద… Read More
నారీ''మణు''లు: ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల్లో నిర్మలా సీతారామన్కు చోటుకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హెచ్సీఎల్ కార్పొరేషన్ సీఈఓ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోషిణి నాడార్ బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుం… Read More
0 comments:
Post a Comment