Tuesday, February 11, 2020

మీ మన్ కీ బాత్ ఎవరిక్కావాలి.. జన్ కీ బాత్ వినండి: నరేంద్ర మోడీకి ఉద్ధవ్ థాకరే చురకలు

ముంబై: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర ఓటమి పాలు కావడం పట్ల రాజకీయ ప్రత్యర్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను టార్గెట్‌గా చేసుకుని తమ విమర్శనాస్త్రాలకు పదును పెడుతున్నారు. నరేంద్ర మోడీ-అమిత్ షా అహంకారానికి, మత రాజకీయాలకు ఈ ఓటమి ఓ చెంపపెట్టుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3brwFbD

Related Posts:

0 comments:

Post a Comment