ముంబై: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర ఓటమి పాలు కావడం పట్ల రాజకీయ ప్రత్యర్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను టార్గెట్గా చేసుకుని తమ విమర్శనాస్త్రాలకు పదును పెడుతున్నారు. నరేంద్ర మోడీ-అమిత్ షా అహంకారానికి, మత రాజకీయాలకు ఈ ఓటమి ఓ చెంపపెట్టుగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3brwFbD
మీ మన్ కీ బాత్ ఎవరిక్కావాలి.. జన్ కీ బాత్ వినండి: నరేంద్ర మోడీకి ఉద్ధవ్ థాకరే చురకలు
Related Posts:
మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే: విడాకుల తర్వాత కూడా జెఫ్ బెజోస్ ఆస్తుల విలువ చూస్తే దిమ్మ తిరుగుతుందిఅమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తన ఆస్తిలో సగభాగం భార్యకు భరణం కింద ఇవ్వాల్సి ఉంది. దీనిపై ఇప… Read More
కాపులకు 5 శాతం రిజర్వేషన్లు : ఈడబ్ల్యూఎస్ కోటా లో సగం : అమలు సాధ్యాసాధ్యాల పై కసరత్తు..!ఏపి మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్)లకు ఇచ్చే 10 శాతం కోటాను అమలు చేయాలని నిర్ణయించింది. అందులోని… Read More
అందరి ఓట్లు అడిగాడు, తన ఓటు వేసుకోవడం మరిచాడు: ఆగమైన 'ఆగంరెడ్డి'హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోను టీఆర్ఎస్ హవా కనిపించింది. ఆ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. 59 శాతం గెలుపు … Read More
బస్తీమే సవాల్: టిడిపి ఎమ్మెల్యే వర్సెస్ టిఆర్యస్ ఎమ్మెల్యే: ఓడిపోతే ఇక రాజకీయాలు మాట్లాడను..!తెలంగాణ ఎన్నికల నాటి నుండి టిడిపి -టిఆర్యస్ మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఇప్పుడు ఈ రెండు పార్టీల సీనియర్ ఎమ్మెల్యేల మధ్య సవాల్ మొదలైంది. టిడిపి… Read More
25న టిడిపిలో రాధా : జనసేన లో చేరాలన్న అభిమానులు : జగన్ టిక్కెట్లు అమ్ముకుంటున్నారు ..!వైసిపికి రాజీనామా చేసిన వంగవీటి రాధా ఈ నెల 25న టీడీపీలో చేరనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలతో జరిగిన చర్చ లల్లో నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమంత్ర… Read More
0 comments:
Post a Comment