Tuesday, August 18, 2020

సోలిపేట రామలింగారెడ్డి ఫ్యామిలీలో నలుగురికి కరోనా: పరామర్శించినవారిలో ఆందోళన

హైదరాబాద్: కరోనా మహమ్మారి ఎవరినీ వదలిపెట్టడం లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కరోనా బారి నుంచి తప్పించుకోవడం లేదు. ఇటీవల సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి చికిత్స పొందుతూ ఆగస్టు 6న కన్నుమూశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/322Xuir

Related Posts:

0 comments:

Post a Comment