ఏదైనా ఒక రాష్ట్రంలో గెలవాలనిగానీ బీజేపీగానీ కంకణం కట్టుకుంటే.. దాన్ని సాధించడానికి విపరీతంగా కష్టపడటం.. చాలా రాష్ట్రాల్లో మహామహా పార్టీలను మట్టికరిపించి గద్దెనెక్కడం తెలిసిందే. కానీ ఢిల్లీ అసెంబ్లీ విషయంలో మాత్రం కాషాయ పార్టీ దారుణ వైఫల్యాలను మూటగట్టుకుంటున్నది. మంగళవారం నాటి ఆప్ విజయంతో బీజేపీ ఏకంగా 27 ఏళ్లపాటు అధికారానికి దూరం కానుండటం ఖాయమైపోయింది. దేశమంతటా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UEv9x0
27 ఏళ్లపాటు అధికారానికి దూరం.. 200 ఎంపీలు, 11 మంది సీఎంల శ్రమ వృధా.. బీజేపీ ఎందుకు ఓడిందంటే..
Related Posts:
లంకె బిందెలకు అమ్మాయికి లింకు.. పూజల పేరుతో అత్యాచారం.. చెట్టుకు కట్టేసి దాడి..మంత్రాలకు,తంత్రాలకు చింతకాయలు రాలవని నానుడి. కానీ ఇప్పటికీ మన సమాజంలో మంత్ర తంత్రాలకు అతీత శక్తులు ఉంటాయని నమ్మేవారు చాలామందే ఉంటారు. వీరి బలహీనతలను ఆ… Read More
మోదీ కలిగించిన మోక్షం.!గడ్డం ఇంట్లో చేసుకోవాలి.. కటింగ్ మాత్రమే సెలూన్ లో..!లాక్డౌన్ 4.0ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి కట్టడిలో అనుసరిస్తున్న క్రియలు, ప్రక్రియల్లో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేం… Read More
జగన్! మరో ఉద్యమం తప్పదు: గ్యాస్ లీకేజీ, డాక్టర్ సుధాకర్ ఘటనపై పవన్ కళ్యాణ్ హెచ్చరికఅమరావతి: ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన విష వాయువు స్టైరిన్ ప్రజా జీవితంపై దుష్ప్రభావం చూపించినా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధిత ప్రజలకు ధైర్యం ఇచ… Read More
నిరుద్యోగ భారతం : కరోనావైరస్తో డేంజర్లో ఉద్యోగాలు..అది మాత్రమే కాపాడుతుందట..!న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశంలో విజృభిస్తుండటంలో ఇటు జనజీవనం స్తంభించడమే కాకుండా అటు ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. కరోనావైరస్ కారణంగా లాక్డౌన్ అమలులోక… Read More
ఎల్జీ పాలిమర్స్కు సీఎం జగన్ వార్నింగ్.. సెటిల్మెంట్ నాటకమన్న టీడీపీ.. 20వేల మందికి తలా రూ.10వేలు..ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘాటుగా స్పందించారు. ఆరు గ్రామాల్లో తీవ్ర విషాదానికి … Read More
0 comments:
Post a Comment