ఏదైనా ఒక రాష్ట్రంలో గెలవాలనిగానీ బీజేపీగానీ కంకణం కట్టుకుంటే.. దాన్ని సాధించడానికి విపరీతంగా కష్టపడటం.. చాలా రాష్ట్రాల్లో మహామహా పార్టీలను మట్టికరిపించి గద్దెనెక్కడం తెలిసిందే. కానీ ఢిల్లీ అసెంబ్లీ విషయంలో మాత్రం కాషాయ పార్టీ దారుణ వైఫల్యాలను మూటగట్టుకుంటున్నది. మంగళవారం నాటి ఆప్ విజయంతో బీజేపీ ఏకంగా 27 ఏళ్లపాటు అధికారానికి దూరం కానుండటం ఖాయమైపోయింది. దేశమంతటా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UEv9x0
27 ఏళ్లపాటు అధికారానికి దూరం.. 200 ఎంపీలు, 11 మంది సీఎంల శ్రమ వృధా.. బీజేపీ ఎందుకు ఓడిందంటే..
Related Posts:
కరోనా మహమ్మారి ఇంకా పోలేదు, సిద్ధంగా ఉండాలి: ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరికన్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ తగ్గుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదన్నారు. ఎప్పు… Read More
వదిలేసిన భర్తతో వివాదాలు: కోర్టు నుంచి తిరిగొచ్చిన తల్లీకూతురు దారుణ హత్యఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లీకూతుళ్లను దుండగులు దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేర… Read More
జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం.. ఉద్యోగాలేవీ.. నాదెండ్ల మనోహర్ ఫైర్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ తప్పుపట్టారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను ప్ర… Read More
దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కన్నుమూత.. భార్య చనిపోయిన 5 రోజులకే.. మోడీ నివాళి..కరోనా వైరస్ భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ను బలి తీసుకుంది. ఐదు రోజుల క్రితం ఆయన భార్య నిర్మల్ కౌర్ కూడా కరోనాతో చనిపోయిన సంగతి తెలిసిందే. మిల్క… Read More
జెడ్పీటీసీ ఎన్నికలపై కీలక నిర్ణయం : ఏకగ్రీవాలపై కొత్త టెన్షన్ : ఎమ్మెల్సీ సీట్ల భర్తీలోనూ ఉత్కంఠ..!!ఏపీలో జరిగిన జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల పైన ఎన్నికల సంఘం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ తరువాత బాధ్యతలు చేపట్టిన … Read More
0 comments:
Post a Comment