Tuesday, February 11, 2020

27 ఏళ్లపాటు అధికారానికి దూరం.. 200 ఎంపీలు, 11 మంది సీఎంల శ్రమ వృధా.. బీజేపీ ఎందుకు ఓడిందంటే..

ఏదైనా ఒక రాష్ట్రంలో గెలవాలనిగానీ బీజేపీగానీ కంకణం కట్టుకుంటే.. దాన్ని సాధించడానికి విపరీతంగా కష్టపడటం.. చాలా రాష్ట్రాల్లో మహామహా పార్టీలను మట్టికరిపించి గద్దెనెక్కడం తెలిసిందే. కానీ ఢిల్లీ అసెంబ్లీ విషయంలో మాత్రం కాషాయ పార్టీ దారుణ వైఫల్యాలను మూటగట్టుకుంటున్నది. మంగళవారం నాటి ఆప్ విజయంతో బీజేపీ ఏకంగా 27 ఏళ్లపాటు అధికారానికి దూరం కానుండటం ఖాయమైపోయింది. దేశమంతటా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UEv9x0

0 comments:

Post a Comment