ఏదైనా ఒక రాష్ట్రంలో గెలవాలనిగానీ బీజేపీగానీ కంకణం కట్టుకుంటే.. దాన్ని సాధించడానికి విపరీతంగా కష్టపడటం.. చాలా రాష్ట్రాల్లో మహామహా పార్టీలను మట్టికరిపించి గద్దెనెక్కడం తెలిసిందే. కానీ ఢిల్లీ అసెంబ్లీ విషయంలో మాత్రం కాషాయ పార్టీ దారుణ వైఫల్యాలను మూటగట్టుకుంటున్నది. మంగళవారం నాటి ఆప్ విజయంతో బీజేపీ ఏకంగా 27 ఏళ్లపాటు అధికారానికి దూరం కానుండటం ఖాయమైపోయింది. దేశమంతటా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UEv9x0
27 ఏళ్లపాటు అధికారానికి దూరం.. 200 ఎంపీలు, 11 మంది సీఎంల శ్రమ వృధా.. బీజేపీ ఎందుకు ఓడిందంటే..
Related Posts:
తేలాడుతోన్న శవాలు, కొట్టుకుపోయిన ఇండ్లు.. దేశ రాజధానిలో వరద బీభత్సం.. 3 గంటల్లో రికార్డు వర్షపాతం..రాత్రి పూట బస్సులు, ట్రక్కుల్లో నిద్రపోయిన డ్రైవర్లు, క్లీనర్ల బతుకులు తెల్లారిపోయాయి.. ఫుట్ పాత్ లపై నిద్రించిన పేదలు అల్లకల్లోలం అయిపోయారు.. మురికివ… Read More
చరిత్రలో తొలిసారి.. లాల్ దర్వాజలోనూ నిరాడంబరంగా బోనాలు.. పడుగపూట భార్యతో బీరు.. వైరల్..తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు రూపమైన ఆషాఢ మాసం బోనాల పండుగ ముగింపు దశకు చేరింది. నాలుగోదైన చివరి ఆదివారం పాతబస్తీ లాల్దర్వాజలో మహంకాళి అమ్మవారికి బోన… Read More
రేణిగుంట ఎయిర్పోర్టులో తప్పిన ఘోర ప్రమాదం: ఇండిగో విమానానికి తప్పిన ముప్పు: వెనక్కి వెళ్లితిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో పెనుముప్పు తృటిలో తప్పింది. ఆ సమయంలో విమానంలో సుమారు 150 మందికి వరకు ప్రయ… Read More
చైనా మెడ వంచేలా: సరిహద్దుల్లో భారత బ్రహ్మాస్త్రం: వైమానిక దళ కమాండర్ల కీలక భేటీ: 22 నుంచిన్యూఢిల్లీ: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద తరచూ వివాదాలను సృష్టిస్తూ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోన్న చైనా మెడ వంచేలా భారత్ మరో కీలక నిర్ణయాన్ని తీస… Read More
Twitter: ప్రధాని మోడీ హవా, ఏకైక భారతీయుడు, అమెరికా అధ్యక్షుడి తర్వాత ఈయనేన్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రధాని మోడీకి దేశ వ్యాప్తంగానే కాక, ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్షలాది … Read More
0 comments:
Post a Comment