Thursday, July 30, 2020

సంచయిత v/s అశోక గజపతిరాజు: సింహాచల ఆలయానికి ప్రసాద్‌పై మాటల యుద్ధం, ట్వీట్ ఫైట్

మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజు, మాజీ చైర్మన్, కేంద్రమంత్రి అశోక గజపతిరాజు మధ్య ట్వీట్ పైట్ జరుగుతోంది. వారి మధ్య ఇప్పటికే వైరం ఉండగా.. తాజాగా సింహాచల అప్పన్న ఆలయానికి కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్'పథకంలో చోటు దక్కడంతో వివాదానికి దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారని సంచయిత ప్రశ్నించగా.. అశోక గజపతిరాజు కౌంటర్ ఇచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/335wIZ7

Related Posts:

0 comments:

Post a Comment