బెంగళూరు/ బళ్లారి: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుని CET పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాధిని లెక్క చెయ్యకుండా వేలాది మంది విద్యార్థలు సీఇటీ పరీక్షలకు హాజరయ్యారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులు సైతం సీఇటీ పరీక్షలు రాయడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కరోనా పాజిటివ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jYpkF0
Thursday, July 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment