Sunday, July 12, 2020

జగన్ కు భారీ షాక్..అంతే గట్టిగా రివర్స్ ఎటాక్ - నీటి ప్రాజెక్టులపై వేడి.. తాజా వరదతో టెన్షన్ తగ్గేనా

సాగు పనులు ఊపందుకున్నవేళ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలు మళ్లీ వేడెక్కాయి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుపై కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) షాకింగ్ కామెంట్లు చేసింది. ఆ ప్రాజెక్టు చట్టవరుద్ధమేనని స్పష్టం చేసింది. అయితే, ప్రాజెక్టుల విషయంలో ఇంచుకూడా వెనుకడుగు వేయబోమన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ethgIo

Related Posts:

0 comments:

Post a Comment