Tuesday, July 21, 2020

దళిత లోకానికి చీకటి రోజు.. బాలికపై అత్యాచారం, పోలీస్‌స్టేషన్లోనే యువకుడి శిరోముండనం

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో వరప్రసాద్ అనే ఎస్సీ యువకుడిపై దాడి చేయడంతోపాటు పోలీస్ స్టేషన్లోనే యువకుడికి శిరోముండనం చేయడంపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రంగా మండిపడ్డారు. పోలీసు ఉన్నతాధికారులకే తెలిసే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZNo1Av

Related Posts:

0 comments:

Post a Comment