Saturday, February 16, 2019

పార్టీ మారడం, వైసీపీలో చేరిన నేతలతో చర్చలపై తోట త్రిమూర్తులు ఏమన్నారంటే?

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు తోట త్రిమూర్తులు పార్టీ మారుతారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. ఆయన ప్రధానంగా జనసేన వైపు చూస్తున్నారని, అలాగే వైసీపీ వైపు కూడా చూస్తున్నారనే చర్చ సాగింది. ఇటీవల వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్‌లతో అంతకుముందు ఆయనతో చర్చలు జరిపారు. దీంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SUQHEV

Related Posts:

0 comments:

Post a Comment