న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన తీవ్రవాద దాడి నేపథ్యంలో.. ఈ దాడిని మరిచిపోయేది లేదని, వారిని క్షమించేది లేదని సీఆర్పీఎఫ్ పేర్కొంది. ఈ మేరకు ట్వీట్ చేసింది. గురువారం జరిగిన ఉగ్రదాడిలో నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. దీనిని యావత్ భారతదేశంతో పాటు, ప్రపంచం ఖండిస్తోంది. పాకిస్తాన్ను ఏకాకి చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Nb24Do
దాడిని మరిచిపోం, వారిని వదలం: సీఆర్పీఎఫ్, స్వేచ్ఛఇచ్చిన మోడీ.. సర్జికల్ స్ట్రయిక్ 2 ఉంటుందా?
Related Posts:
సిఆర్ఫీఎఫ్ అధికారులను అడ్డుకున్న పోలీసులు..ఉద్రిక్తత! ముందస్తు సమాచారం ఇవ్వాలన్న ఈసిమధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సహచరుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం కలకలం రేపింది. ఉదయం ఆరంభమైన దాడులు రాత్రి వరకూ కొనసాగాయి. దాడు… Read More
నా పైసలతోనే నేను యాగం చేసుకుంటే నీకేం నొప్పి : సీఎం కేసీఆర్నా పైసలతోనే నేను యాగం చేసుకుంటే ప్రధానికేమి ఇబ్బంది , ఆయన కూడ యాగానికి వస్తే ఇంత ప్రసాదం ఇచ్చే వాడినని అన్నారు సీఎం కేసిఆర్ నిర్మల్ జిల్లాలో ఆయన ఎన్ని… Read More
కవిత గెలుపుకోసం కేసీఆర్ పాచికనా?.. మండవకు గులాబీ తీర్థం పక్కా స్కెచ్చేనా?నిజామాబాద్ : పక్కా స్కెచ్ వేస్తారు. సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు. అంతవరకు పెద్దగా పట్టించుకోని విషయాలను సైతం.. తనకు అవసరమని భావిస్తే అప్పటికప్పుడ… Read More
పవన్ ను ప్రచారం ఆపమంటున్న డాక్టర్లు ..ససేమిరా అంటున్న పవన్ కళ్యాణ్ఒకపక్క ఏపీలో ఎండల వేడితో పాటు పొలిటికల్ హీట్ కూడా తారాస్థాయికి చేరుతుంది. సభలు, సమావేశాలు , రోడ్ షో లతో నేతలు ప్రజలమద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు.… Read More
తెలంగాణలో వైసిపి మరో కేసు: చంద్రబాబు.. ఆ మీడియా అధినేత పై ఫిర్యాదు చేసిన సాయి రెడ్డి!వైసిపి నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి చెప్పినట్లుగానే కేసు పెట్టారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృ ష్ణ..ఏపి సీయం చంద్రబాబు పై జూబ్లీహి… Read More
0 comments:
Post a Comment