Tuesday, July 21, 2020

కరోనాపై కేసీఆర్ సమీక్ష: హైకోర్టు, మీడియా తీరుపై అభ్యంతరం.. స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారంటూ..

‘‘కరోనా విషయంలో ఎవరు పడితే వాళ్లు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఒకటీ రెండూ కాదు ఇప్పటికి ఏకంగా 87 పిటిషన్లను కోర్టు స్వీకరించింది. వాటికి నిత్యం హాజరు కావడం, చివరికి వివిధ పనుల్లో తీరికలేకుండా ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శిని, వివిధ వైద్యశాలల సూపరింటెండెంట్లను కూడా కోర్టుకు రావాలని పిలవడం ఇబ్బందిగా ఉంది. కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WGOxcV

Related Posts:

0 comments:

Post a Comment