Saturday, February 16, 2019

సీఎంను వెంటాడుతున్న అక్రమ మైనింగ్ కేసు, గాలి జనర్దాన్ రెడ్డి సాక్షాలు ? రూ. 150 కోట్లు లంచం !

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్.డి. కుమారస్వామి, ఆయన భార్య జేడీఎస్ ఎమ్మెల్యే అనితా కుమారస్వామిని మళ్లీ జంతకల్ మైనింగ్ కంపెనీ కేసు వెంటాడుతోంది. కర్ణాటక హైకోర్టులో సీఎం కుమారస్వామి దంపతులు, ఈ కేసు నమోదు అయిన నాయకులు, అధికారులు విచారణ ఎదుర్కోవలసి ఉందని సమాచారం. కుమారస్వామి మొదటి సారి ముఖ్యమంత్రి అయిన సమయంలో జంతకల్ మైనింగ్ కంపెనీ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని కేసు నమోదు అయ్యింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Nb1t4C

Related Posts:

0 comments:

Post a Comment