Thursday, July 23, 2020

సచివాలయం కూల్చివేత... రేపటి లోగా దానిపై తేల్చాల్సిందేనన్న హైకోర్టు...

సచివాలయ కూల్చివేతలపై గోప్యతకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు గురువారం(జూలై 23) విచారణ చేపట్టింది. సెక్షన్ 180ఈ ప్రకారం సైట్‌లో పని చేసేవారు మాత్రమే కూల్చివేతల ప్రదేశంలో ఉండాలని... వారిని తప్ప ఇంకెవరీనీ అక్కడికి అనుమతించేది లేదని ఈ సందర్భంగా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే అంత గోపత్య ఎందుకు పాటిస్తున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోవిడ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WQtx3r

Related Posts:

0 comments:

Post a Comment