టీడీపీకి ఇవాళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతేడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం వ్యవహారంలో ఇవాళ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. పక్కనే ఉన్న ప్రభుత్వ స్ధలాన్ని ఆక్రమించి నిర్మించిన టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WM49M4
టీడీపీకి భారీ ఊరట- మంగళగిరి ఆఫీసు స్వాధీనంపై పిల్ కొట్టేసిన హైకోర్టు...
Related Posts:
అయోధ్య భూ వివాదానికి త్వరలో తెర: అదే తుది రోజు: తనకు తానే డెడ్ లైన్ విధించుకున్న సుప్రీంకోర్టున్యూఢిల్లీ: దశాబ్దాల తరబడి న్యాయ స్థానాల్లో నానుతూ వస్తోన్న అత్యంత సున్నితమైన, హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి ఇక… Read More
జమ్ముకశ్మీర్లో బీఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ల పునరుద్ధరణశ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో టెలీ కమ్యూనికేషన్ సేవలు పునరుద్దరించే చర్యలు మొదలయ్యాయి. ఆ క్రమంలో బీఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ మొబైల్ ఫోన్ కనెక్షన్లు త్వరలో… Read More
లేగదూడపై నెల రోజులుగా అత్యాచారం చేస్తున్న మానవమృగం ..నిజామాబాద్ జిల్లాలో దారుణం ..మనుషుల పశుప్రవృత్తి రోజు రోజుకి పెరిగిపోతోంది. కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలకు మనుషులకు, జంతువులకు తేడా లేకుండా పోయింది. నోరులేని మూగజీవాలను సైత… Read More
సిగ్గురాలేదు! అవే అబద్ధాలు.. అదే సొల్లు: చంద్రబాబును ఏకిపారేసిన విజయసాయిఅమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తోపాటు ఆ పార్టీ నేతలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి… Read More
చట్టం చదువుకుని, మున్సిపల్ ఎన్నికల్లో పోటికి దిగండి : కేటీఆర్రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటిచేయాలనుకునే వారు చట్టాన్ని ఒకటికి రెండు సార్లు సవరించిన మున్సిపల్ చట్టాన్ని చదువుకుని పోటీలోకి దిగాలని మంత్రి కేటీఆర్… Read More
0 comments:
Post a Comment