Thursday, July 23, 2020

టీడీపీకి భారీ ఊరట- మంగళగిరి ఆఫీసు స్వాధీనంపై పిల్ కొట్టేసిన హైకోర్టు...

టీడీపీకి ఇవాళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతేడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం వ్యవహారంలో ఇవాళ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. పక్కనే ఉన్న ప్రభుత్వ స్ధలాన్ని ఆక్రమించి నిర్మించిన టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WM49M4

Related Posts:

0 comments:

Post a Comment