వైసిపి లో మరో టిడిపి ముఖ్యుడు చేరారు. తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యుడిగా వ్యవహరించిన దాసరి జై రమేష్ లోటస్ పాండ్ లో జగన్ ను కలిసారు. ఏపిలో చంద్రబాబు పాలన పై విరక్తి పుట్టిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి రెండేళ్ల లోనే ఒక్కో ఎమ్మెల్యే 50 కోట్ల నుండి 200 కోట్ల వరకు సంపాదించారని పేర్కొన్నారు. తనకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T14WZe
బాబు పాలన మీద విరక్తి పుట్టింది : గెలిచేది జగనే : వైసిపి లో చేరిన జై రమేష్..!
Related Posts:
కాంగ్రెస్ పై ఫిర్యాదు : అమరావతి కి అందుకోసమే : చూసుకుంటానంటూ బాబు హామీ..!కాంగ్రెస్ పై ఫిర్యాదు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాంగ్రెస్ అధినేత వద్దకు వెళ్లలేదు. ఢిల్లీలోనే ఉన్న రాహుల్ ను కలవలేదు. కాంగ్రెస్ పై ఫిర్… Read More
61 కాదు.. రిటైర్మెంట్ వయసు పెంపు రెండేళ్లే..!హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు రెండేళ్లుగానే ఉండనుంది. 58 ఏళ్లకు రిటైర్మెంట్ కావాల్సి ఉన్నా.. ఎన్నికల మేనిఫెస్టోలో 61 ఏళ్లకు పెం… Read More
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం, విహారయాత్రలో విషాదం!బెంగళూరు: కర్ణాటకలోని చిక్కమంగళూరు శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీటీ. రవి ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ర… Read More
రేప్ చేస్తాం అంటూ బెదిరింపు ఫోన్లుః ఆ వెంటనే అదృశ్యంః మహిళా టీచర్ ఏమైనట్టు?గువాహటిః జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో జైషె మహమ్మద్ ఉగ్రవాదులు మారణహోమంపై వివాదాస్పద వ్యాఖ్యానాలు చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర… Read More
శివసేన తర్వాత దక్షిణాదిన ఈ పార్టీతోనే బీజేపీ పొత్తు...సీట్ల పంపకాలు కూడా పూర్తయ్యాయా..?ఢిల్లీ: ఇన్ని రోజులు ఒకరినొకరు తిట్టిపోసుకున్నారు... బీజేపీతో కలిసి వెళ్లేది లేదన్నారు... 2019 ఎన్నికల్లో ఒంటరి పోరు తప్పదన్నారు. నాయకుల మాటలను చూసి న… Read More
0 comments:
Post a Comment