హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. రూ.కోటిన్నర విలువచేసే శిఖా చౌదరి (జయరాం మేనకోడలు) కారును నిందితుడు రాకేష్ రెడ్డి తీసుకు వెళ్లాడు. తన కారును తీసుకు వెళ్లిన విషయాన్ని శిఖా.. జయరాంకు చెప్పింది. దీంతో శిఖా కోసం ఖర్చు చేసిన డబ్బులు తాను ఇస్తానని జయరాం అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ngl4AN
శిఖాచౌదరితో ప్రేమ, రూ.1.5 కోట్లు ఖర్చు.. ఏం జరిగిందంటే!: రాకేష్రెడ్డి, జయరాం రూ.10 కోట్ల ఆఫర్కు నో
Related Posts:
కరోనా: రాత్రి9కి పవర్ గ్రిడ్స్ సీన్ ఇది.. ఆ 9 నిమిషాల్లో ఇవి వద్దు.. ఏపీ సీఎం జగన్కు మోదీ థ్యాంక్స్అంతా బాగున్నప్పుడు అందరూ సరదాగానే ఉంటారు.. కానీ కష్టం వచ్చినప్పుడు కూడా నవ్వుతూ ధైర్యంగా నిలబడేవాడే సిసలైన మనిషని మనం చాలాసార్లు చదువుకున్నాం. ఇవాళ ప్… Read More
లాక్డౌన్ దుష్ప్రభావం: గ్రామాల మధ్య కంచె: రాళ్లు విసురుకున్న గ్రామస్తులు.. విషమం..!నెల్లూరు: భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్ క్రమంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. దా… Read More
ఏపీలో కొత్తగా 34 పాజిటివ్:: 226కు చేరిన కేసుల సంఖ్య: ఆ ఆరు జిల్లాలు యమ డేంజర్..!అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూనే వస్తోంది. దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ..ఫల… Read More
కరోనా: ప్రమాదం అంచున ఇండియా.. రంగంలోకి ఆర్మీ.. షాకింగ్ ఫిగర్స్.. ఏం జరుగుతోంది?''నా తలరాత దేవుడే నిర్ణయించాడు.. తన దగ్గరికి నన్ను పిలుస్తున్నాడు''.. ఢిల్లీ మర్కజ్ కార్యక్రమంలో పాల్గొని, స్వదేశం సౌతాఫ్రికాలో చనిపోయిన ఓ మతగురువు చి… Read More
కరోనా మరణాల్లో ఊహించని ట్విస్ట్: మొదట నెగెటివ్ : కొద్దిరోజులకే వైరస్తో మృతి: కొత్తగా రూపాంతరం?ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ మరణాల్లో అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఇప్పటిదాకా ఈ తరహా ఉదంతం తలెత్తకపోవడం డాక్టర్లను భయాందోళనలకు గురి చేస్తోంది. … Read More
0 comments:
Post a Comment