విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 319 పోస్టులను భర్తీ చేయనుంది రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్. ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా 20 ఫిబ్రవరి 2019లోపు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. సంస్థ పేరు: రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ మొత్తం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E9ZOJJ
విశాఖ స్టీల్ ప్లాంటులో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
Related Posts:
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, 3వేల లోపే మరణాలు: భారీగా రికవరీలున్యూఢిల్లీ: దేశం కరోనావైరస్ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో అంతకుముందు రోజు కంటే స్వల్పంగా కేసులు పెరిగాయి. అయితే, మరణాల సంఖ్య 3… Read More
బ్లాక్ ఫంగస్ మెడిసిన్ కొరత-రిస్క్లో 30 మంది సైనికుల ప్రాణాలు-ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులుదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం కాస్త ఊరటనిచ్చే అంశమే అయినా... అదే సమయంలో బ్లాక్ ఫంగస్(మ్యుకొర్మైకోసిస్) కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. ద… Read More
పాట్నా ఎయిమ్స్లో పిల్లలపై భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకా ట్రయల్స్ ప్రారంభంపాట్నా: హైదరాబాద్ నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా పిల్లలపై ట్రయల్స్ ప్రక్రియ ప్రారంభమైంది. బీహార్ రాజధాని… Read More
నా గదికి రా-సంచలన ఆడియో-నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ కీచక పర్వం-వైద్య విద్యార్థినికి వేధింపులుకోవిడ్ విధుల్లో ఉన్న ఓ వైద్య విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఓ ఉన్నత వైద్యాధికారి కీచకపర్వం బయటపడింది. అతని వేధింపులను నిలదీస్తూ ఆ వైద్… Read More
తెలంగాణ శాసనమండలిలో అరుదైన సందర్భం-ఒకేరోజు ఛైర్మన్,డిప్యూటీ ఛైర్మన్ పదవులు ఖాళీతెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ల పదవీ కాలం గురువారం(జూన్ 3)తో ముగిసింది. ఛైర్మన్,డిప్యూటీ ఛైర్మన్… Read More
0 comments:
Post a Comment