రాజధాని వికేంద్రీకరణతోనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని జగన్ సర్కార్ మొండిగా వెళ్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన వారిని విస్మరించకూడదన్నారు. మంగళవారం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రతినిధులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్, ఇళ్లు కేటాయింపు, రేషన్ డీలర్ల ఆందోళన, అమరావతి ఉద్యమం వంటి అంశాలపై నేతలతో చర్చించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WCbMVx
గవర్నర్ పరిశీలనలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లు, జనసేనాని పవన్ కల్యాణ్ కామెంట్స్
Related Posts:
అవును! నేనూ చౌకీదారుడినే..! పేరడీలతో ఆడుకుంటున్న నెటిజన్లు: బెడిసికొడుతున్న మోడీ ప్రచారంన్యూఢిల్లీ: సోషల్ మీడియాలో నరేంద్రమోడీకి తిరుగులేదు. ఆయనకు ఉన్న ఫాలోవర్ల సంఖ్య గురించి ఇక చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ… Read More
బీజేపీ భవితవ్యం ఆ మూడు సామాజిక వర్గాల చేతుల్లో..! వారి ఓటుబ్యాంకును కొల్లగొడితేనే మళ్లీ ఛాన్స్!లక్నో: దేశ రాజకీయాల్లో ఉత్తర్ ప్రదేశ్ పూర్తిగా భిన్నం. అక్కడ అధిక శాతం సీట్లను గెలుచుకునే పార్టీ కేంద్రంలో అధికార పగ్గాలను అందుకుంటుంది. ఉత్తర్ ప్రదేశ… Read More
వైసిపి అభ్యర్దులు వీరే : బిసి...మైనార్టీలకు ప్రాధాన్యత : ఒకే సారి 175 మంది జాబితా..!ఎన్నికల్లో వైసిపి నుండి పోటీ చేసే ఎంపి..ఎమ్మెల్యేల అభ్యర్ధుల జాబితాను వైసిపి అధినేత జగన్ విడుదల చేసారు. ఇడుపుల పాయలో తన తండ్రి సమాధాకి నివాళి … Read More
వీడు మామూలు దొంగ కాదు.. బండ్ల చోరీ వయా OLXహైదరాబాద్ : కష్టపడాల్సిన వయసులో కన్నింగుకు పాల్పడుతున్నారు కొందరు యువకులు. అందివచ్చిన టెక్నాలజీ అండగా మరింత రెచ్చిపోతున్నారు. చోరాగ్రేసరులకు సైతం పాఠా… Read More
నల్ల ధనాన్ని నల్లకోటులోనే తరలిస్తా..జీరో వ్యాపారం ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం..వ్యాపారాలు చేసే వారు ప్రభుత్వానికి పన్నులు ఎగ్గేట్టేందుకు చేసే లాబీయింగ్..అయితే దీని ద్వార ఆర్ధికంగా వ్యాప… Read More
0 comments:
Post a Comment