హైదరాబాద్ : కష్టపడాల్సిన వయసులో కన్నింగుకు పాల్పడుతున్నారు కొందరు యువకులు. అందివచ్చిన టెక్నాలజీ అండగా మరింత రెచ్చిపోతున్నారు. చోరాగ్రేసరులకు సైతం పాఠాలు నేర్పేంతగా కొత్త పంథా ఎంచుకుంటున్నారు. తాజాగా టెక్నాలజీ పుణ్యమా అని రెచ్చిపోతున్న ఓ దొంగ ఆట కట్టించారు పోలీసులు. ఓఎల్ఎక్స్ టార్గెట్ గా వాహనదారుల దృష్టి మరల్చి బండ్లు ఎత్తుకెళుతున్న నేరస్థుడి గుట్టురట్టు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TN0ihK
వీడు మామూలు దొంగ కాదు.. బండ్ల చోరీ వయా OLX
Related Posts:
భారత్లో మరో 2 వారాల్లో పీక్స్... ఆపై కరోనా అంతం ఆరంభం... లేటెస్ట్ రిపోర్ట్...గడిచిన 24గంటల్లో భారత్లో 69,652 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. గత రెండు వారాలుగా ప్ర… Read More
గుడ్న్యూస్: డిసెంబర్ నాటికి స్మార్ట్ఫోన్ ఇండస్ట్రీలో కొత్తగా 50వేల ఉద్యోగాలున్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలై అనేక మంది ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్ పరిశ్రమపై కూడా ప్రతికూల ప్రభావం … Read More
Illegal love: అక్రమ సంబంధం, ప్రియుడితో భార్య స్కెచ్, ఫ్రెండ్స్ తో భర్త రివర్స్ స్కెచ్, క్లైమాక్స్!చెన్నై/ తిరువున్నామలై: జైల్లో ఉన్న భర్తను విడిపించి బయటకు తీసుకువచ్చే సమయంలో అతని స్నేహితుడిని వలలో వేసుకున్న భార్య ఎంజాయ్ చేసింది. తన భర్త ఎంతకాలం జై… Read More
ఎస్పీ చరణ్ కన్నీటిపర్యంతం - ఎస్పీ బాలు కండిషన్ పై తాజా వీడియో - ఆ 5 నిమిషాలు..తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిని తలుచుకూంటూ కొడుకు ఎస్పీ చరణ్ తీవ్రభావోద్వేగానికి లోనయ్యారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా, వణుకుతున్న గొం… Read More
విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ రెడీ- ట్రయల్ రన్ విజయవంతం- సెప్టెంబర్ 4న ప్రారంభం...విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్రంలో అత్యంత పొడవైన కనకదుర్గ ఫ్లైఓవర్ తాజాగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంది. ఈ మధ్యే రెండుసార్లు ట్రయల్ ర… Read More
0 comments:
Post a Comment