అమరావతి ఉద్యమం 200 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తున్న తీరుపై వైసీపీ నేతలు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. ఐదేళ్లలో అమరావతి కోసం ఏమీ చేయలేని చంద్రబాబు.. ఇప్పుడు రైతులతో స్పాన్సర్డ్ ఉద్యమం నిర్వహిస్తూ వారిని మభ్యపెట్టాలని చూస్తున్నారని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZAeMlX
చంద్రబాబు అమరావతి ఉద్యమం స్పాన్సర్డ్, ఈవెంట్ మేనేజ్మెంట్.. వైసీపీ సెటైర్లు- ఎందుకంత మోజంటూ..
Related Posts:
మల్కాజిగిరిలో గెలుపు కోసం కోదండరాం వద్దకు రేవంత్ రెడ్డి, చూస్తామన్న తెజసహైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. తన గెలుపు కోసం ఆయన కేవలం… Read More
బీసీలంటే జెండాలు మోసేవాళ్లా?.. ఓట్లేసే మరమనుషులా? : ఆర్.కృష్ణయ్య ధ్వజంహైదరాబాద్ : బీసీలను రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని ధ్వజమెత్తారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య. బీసీలంటే ఓట… Read More
అనంతలో ఏం జరుగుతోంది? పెండింగ్ లో 5 కీలక స్థానాలు ! ఇంకా అభ్యర్థులను ప్రకటించని టీడీపీఅనంతపురం: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి జిల్లాల్లో అనంతపురం ఒకటి. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ అనంతపురం జిల్లా తెలుగుదేశం వైపే మొగ్గు చూపు… Read More
ఇండియాలో మొత్తం 3000 రాజకీయ పార్టీలా..! దేవుడా..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : ప్రపంచ దేశాల్లో రెండవ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో రాజకీయ పార్టీలు కూడా అదే స్థాయిలో పుట్టుకొస్తున్నాయి. నిజమ… Read More
యూపీలో ప్రియాంకా గాంధీ గంగా యాత్ర ప్రారంభం .. తొలిరోజు పర్యటన ఇలాయూపీ రాజకీయాలను మార్చాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వినూత్నంగా గంగా యాత్ర ద్వారా యాదవేతరులను ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టారు. ప్… Read More
0 comments:
Post a Comment