లక్నో: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర్ ప్రదేశ్ లో గురువారం చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించినప్పటి నుంచీ ఉత్తర్ ప్రదేశ్ లో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉంటూ వచ్చాయి. నిరసన ప్రదర్శనలు గానీ,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38WUQ0g
మీ ఆస్తులు వేలం వేసి, నష్టాన్ని భర్తీ చేసుకుంటాం: ఆందోళనకారులపై ఆదిత్యనాథ్ నిప్పులు
Related Posts:
సంచలన ఆరోపేణ చేసిన చంద్రబాబు. ఓట్లు టీడీపీకి వేస్తే వైసీపీకి వెళ్తున్నాయిటిడిపి అధినేత పోలింగ్ నిర్వహణ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30 శాతం ఇవియం లు పని చేయక పోవటం వలన దాదాపు మూడు గంటల సమయం వృధా అయిందని చంద్… Read More
టీడీపీ-వైఎస్ఆర్సీపీ ఘర్షణలు: ఏలూరులో టీడీపీ అభ్యర్థి బుజ్జి గన్ మెన్ల దౌర్జన్యం?కడప/ఏలూరు: రాష్ట్రంలో పోలింగ్ మొదలైన రెండు గంటల వ్యవధిలనే పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కా… Read More
ఓటింగ్ ను బహిష్కరించిన బంధంపల్లి గ్రామస్తులు .. ఎందుకంటేదేశవ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో భద్రపరుస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలి… Read More
పోలింగ్ బూత్ లో కుర్చీలతో కొట్టుకున్నారు: టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఘర్షణ: లాఠీఛార్జీ!గుంటూరు: జిల్లాలోని నరసరావు పేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చో… Read More
ఇవియం ల పై ఆందోళన వద్దు : 362 ఇవియం లతోనే సాంకేతిక సమస్యలు : సీఈవో ద్వివేదీఏపిలో ఎన్నికల నిర్వహణ లో ఇవియం లు పని చేయటం లేదంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీని పై రాజ కీయ పార్టీలు ఇసి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున… Read More
0 comments:
Post a Comment