Thursday, December 19, 2019

3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడమే లక్ష్యం, ప్రజాభీష్టం మేరకు రాజధానులు: మంత్రి కొడాలి నాని

అభివృద్ధి ఒకేచోట జరిగితే ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. అభివృద్ది వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానుల అంశాన్ని సీఎం జగన్ తెరపైకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. రాజధాని కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకొంటుందని చెప్పారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SajZ1E

Related Posts:

0 comments:

Post a Comment