అభివృద్ధి ఒకేచోట జరిగితే ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. అభివృద్ది వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానుల అంశాన్ని సీఎం జగన్ తెరపైకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. రాజధాని కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకొంటుందని చెప్పారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SajZ1E
3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడమే లక్ష్యం, ప్రజాభీష్టం మేరకు రాజధానులు: మంత్రి కొడాలి నాని
Related Posts:
చిన్నదేశంలో ఆన్లైన్ ఓటింగ్ విజయవంతం.. మరి మనదేశంలో ఎప్పుడో?ఎస్టోనియా : ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం బాధ్యతనేది వేరే చెప్పనక్కర్లేదు. 18 ఏళ్లు నిండిన పౌరులు విధిగా ఓటేయ్యడం రాజ్యాంగం కల్పించిన హక్కు. సమర్థవంతమైన న… Read More
కొడుక్కి కాంగ్రెస్ ఎంపీ టికెట్.. పార్టీకి ప్రచారం చేయనంటున్న బీజేపీ మంత్రిసిమ్లా : ఎన్నికల బరిలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటాయి. భార్య ఒక పార్టీ నుంచి పోటీ చేస్తే.. భర్త మరో పార్టీ తరపున బరిలోకి దిగుతారు. అత్తా కోడళ్లు, మా… Read More
మిగిలింది మరో 10 రోజులే : తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ లైవ్ అప్డేట్స్సార్వత్రిక మొదటి దశ ఎన్నికలకు పదకోండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అంటూ హోరాహోరి ప్రచారం కొనసాగుతోంది. ఈనేపథ్యంలోనే ఓట… Read More
కళ్యాణం కమనీయం జీవితం: దేశంలోనే తొలిసారిగా ఈ మహిళలకు వివాహంరాయ్పూర్ : ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్లు వివాహ వేడుకల్లో నృత్యం చేయడం చూశాం. పలు సందర్భాల్లో ఆశీర్వచనాలు ఇవ్వడం చూశాం. కానీ మార్చి 30వ తేదీన మాత్రం ఛ… Read More
ఇంట్రెస్టింగ్ : కాంగ్రెస్ కనీస ఆదాయం పథకం నుంచి భత్యంగా భార్యకు ఇస్తాడటభోపాల్ : బీజేపీ కాంగ్రెస్ల మధ్య సంక్షేమ పథకాలు పోటీ జరుగుతోంది. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 6వేలును అధికార బీజేపీ ఇస్తుంటే తాము… Read More
0 comments:
Post a Comment