Saturday, July 4, 2020

Delhi riots: ఢిల్లీ అల్లర్లకు సింగపూర్, సౌదీ లో స్కెచ్, కాంగ్రెస్ లీడర్ చేతివాటం, జాకీర్ నాయక్ !

న్యూఢిల్లీ/ ముంబై: దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ అల్లర్లకు విదేశాల్లో స్కెచ్ వేశారని, ఇస్తాం మతబోధకుడు జాకీర్ నాయక్ ను కలిసి పక్కాప్లాన్ వేశారని ఢిల్లీ పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఢిల్లీ అల్లర్లకు కారణం అయిన నిందితులు సింగపూర్, మలేషియా, సౌదీ అరేబియాల్లో సమావేశాలు నిర్వహించారని ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసు అధికారుల విచారణలో వెలుగు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iyPDkq

Related Posts:

0 comments:

Post a Comment