లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఓ జర్నలిస్టును కొందరు దుండగులు కాల్చి చంపేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సోదరి ఇంటికి వెళ్లిన జర్నలిస్టు విక్రమ్ జోషి తన బైక్పై ఇద్దరు కూతుళ్లతో తిరిగివస్తున్నారు. ఈ క్రమంలో ఐదుగురు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32EOsKx
కూతుళ్ల ముందే జర్నలిస్టును కాల్చి చంపేశారు: మేనకోడలికి వేధింపుల ఫిర్యాదే కారణమా?
Related Posts:
పసితనాన్ని కాటేసిన కర్కషత్వం..! స్వగ్రామం, తల్లి దండ్రుల పేర్లు చెప్పలేకపోతున్న ధర్మపురి బాలికలు..!జగిత్యాల/హైదరాబాద్ : జగిత్యాల వేశ్యా గ్రుహాల్లో పట్టుబడ్డ చిన్నారుల పరిస్థితి కడు దయనీయంగా తయారయింది. చుట్టూ జరుగుతున్న దాని గురించి పూర్తిగా తెలుసుకో… Read More
వరంగల్ సెంట్రల్ జైలుకు శ్రీనివాస రెడ్డి .. 14 రోజుల రిమాండ్ .. నేడు కస్టడీ పిటీషన్ వేసే అవకాశంహజీపూర్ లో బాలికల జీవితాలను ఛిద్రం చేసిన సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని వరంగల్ సెంట్రల్ జైలు కు తరలించారు. హజీపూర్ లో ముగ్గురు బాలికల హత్య కేసులో కీలక… Read More
గడ్చిరోలి దాడి: పోలీసులదే తప్పు: యుద్ధానికి ఖాళీ చేతులతో వెళ్లారు?: ఏపీ మాజీ డీజీపీ స్వరణ్ జిత్అమరావతి: అత్యంత వివాదాస్పదునిగా, విధి నిర్వహణలో అంతే కఠినంగా వ్యవహరించిన పోలీసు బాస్ గా పేరు తెచ్చుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ స్వరణ్ జిత్ స… Read More
లక్కంటే ఈమెదే: నాడు రాజు వద్ద సిబ్బంది ... నేడు అదే రాజ్యానికి 'మహారాణి'బ్యాంకాక్: ఒక దేశానికి ఆయన రాజు... రాజు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. తను పెళ్లి చేసుకోవాలనుకుంటే ప్రపంచదేశాల అందాల భామలు ఆయన ముందు వాలిపోతారు. కానీ మన కథ… Read More
మట్టిలో మాణిక్యాలు : జేఈఈ మెయిన్స్లో సత్తా చాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులుకృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. విజయం తప్పక వరిస్తుంది. ఈ మాటలను అక్షరాలా నిజం చేశారు తెలంగాణా రాష్ట్రంల… Read More
0 comments:
Post a Comment