ఏపీలో ఇప్పుడు ఏసీబీ అధికారుల వరుస దాడులు అధికారులకు టెన్షన్ పుట్టిస్తున్నాయి . మొన్నటికి మొన్న ఎమ్మార్వో ఆఫీసులను టార్గెట్ చేసి ఏసీబీ దాడులు నిర్వహిస్తే ఇప్పుడు తాజాగా మున్సిపల్ కార్యాలయాలను, టౌన్ ప్లానింగ్ ఆఫీసులను టార్గెట్ చేస్తూ నిన్న ఏసీబీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే . ఇక ఈ క్రమంలోనే విజయవాడలోని అక్రమ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uQjErU
విజయవాడలో మున్సిపల్ అధికారులకు ఝలక్ .. అక్రమ కట్టడాలపై ఏసీబీ కొరడా
Related Posts:
జైలుపై ఐసిస్ ఉగ్ర దాడి... నాయకత్వం వహించింది భారతీయుడే..? వెలుగులోకి సంచలన విషయాలు...ఆదివారం(అగస్టు 2) సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హర్ ప్రావిన్స్లో ఉన్న జలాలాబాద్ జైలుపై ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్&సిరియా(ISIS) ఉగ్రవాదులు ఆత… Read More
ఆక్స్ ఫర్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్: కీలక అడుగు-ఇండియాలో ఫేజ్-3 ట్రయల్స్కు కేంద్రం ఓకే-సీరం ఆధ్వర్యంలోకరోనా విలయం మరింత ఉధృతంగా మారుతోన్న వేళ.. విరుగుడు వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా కీలక దశకు చేరుతున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో అందరికంటే ముందున్న, … Read More
అమెరికాలో భారత సంతతి మహిళా రీసెర్చర్ దారుణ హత్యవాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జాగింగ్ చేస్తున్న వేళ భారత సంతతికి పరిశోధకురాలిని దుండగులు హత్య చేశారు. టెక్సాస్ రాష్ట్ర… Read More
పాకిస్థాన్ దుస్సాహసం: జమ్మూకాశ్మీర్నూ తమ భూభాగాలుగా చూపుతూ కొత్త మ్యాప్ విడుదలఇస్లామాబాద్: పాకిస్థాన్ మరో దుస్సాహాసానికి పాల్పడింది. ఆగస్టు 5 నాటికి జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి ఏడాది… Read More
భయం భయం... తిరుమలలో ద్విచక్ర వాహనదారుడిపై చిరుత దాడి...తిరుమలలో చిరుతపులి కలకలం భక్తులు,స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మంగళవారం(అగస్టు 4) తిరుమల ఘాట్ రోడ్డులో ఓ ద్విచక్ర వాహనదారుడిపై చిరుత దాడికి… Read More
0 comments:
Post a Comment