జపాన్లోని యొకహామా తీరంలో గత కొద్దిరోజులుగా లంగరేసి ఉన్న డైమండ్ ప్రిన్సెస్ అనే నౌకలోని ప్రయాణికులకు కరోనావైరస్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో భారతీయుడికి కరోనావైరస్ సోకినట్లు అధికారులు నిర్థారించారు. అతన్ని వెంటనే హాస్పిటల్కు తరలించారు. తాజాగా ఈ వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో వైరస్ బారిన పడ్డ భారతీయుల సంఖ్య ఏడుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32b6vWh
Coronavirus:జపాన్ నౌకలో ఉన్న మరో భారతీయుడికి కరోనా వైరస్..ఏడుకు చేరుకున్న సంఖ్య
Related Posts:
కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి కాల్ లిస్ట్లో క్రికెటర్ పేరు? 9 నెలలుగా రాకేష్ రెడ్డితో దూరంహైదరాబాద్/అమరావతి: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం హత్య కేసును కృష్ణా జిల్లా పోలీసులు హైదరాబాదుకు బదలీ చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు అంశంపై బంజారాహిల్స్ ప… Read More
ఇకపై ఓటు వేయక తప్పదు..! సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఎన్నికల సంఘం సర్వేహైదరాబాద్ : మీరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా? ఈవీఎంలపై నమ్మకముందా? ఎవరైనా భయపెడితే ఓటు వేస్తున్నారా? ఏ పార్టీకైనా సానుభూతిపరులుగా ఉన్నారా? ఓటింగ్… Read More
రాధాకృష్ణా! ఈ భజన ఎందుకండీ?: నాగబాబు, పవన్ కళ్యాణ్-శ్రీరెడ్డి ఇష్యూ లాగి...హైదరాబాద్: ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛానల్లో సెటైర్లు వేశారు. లోకేష్కు భజన చేస్తున్నారని చెప్పారు. అయి… Read More
జయరామ్ హత్య కేసులో నోరువిప్పిన శిఖా చౌదరి. సంచలన విషయాలు వెల్లడిహైదరాబాద్: ఎన్నారై వ్యాపారి జయరాం హత్య కేసుపై ఆమె మేనకోడలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖాచౌదరి గురువారం మీడియా ముందుకు వచ్చారు. ఈ కేసులో తనను ఇరికిం… Read More
ఏమైంది ఈ రాజకీయ భీష్ముడికి: సభలో 92శాతం హాజరు... అద్వానీ మాట్లాడిన పదాలు ఎన్నో తెలుసా..?అది ఆగష్టు 8, 2012. అస్సోంలోకి అక్రమ వలసలు, ఆపై రాష్ట్రంలో జరిగిన హింసలపై లోక్సభలో ఇచ్చిన వాయిదా తీర్మానం పై చర్చ జరుగుతోంది. నాడు విపక్షనేతగా బీజేపీ… Read More
0 comments:
Post a Comment