Wednesday, February 19, 2020

నీటిలో లేకున్నా చేప బతుకుతోంది, కానీ చంద్రబాబు అలా కాదు: అంబటి రాంబాబు సెటైర్లు

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైరయ్యారు. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రను ప్రభుత్వం అడ్డుకోలేదన్నారు. కానీ ఆయన మాత్రం అబద్దాలు వల్లెవేస్తున్నారని మండిపడ్డారు. రాజధానిలో ఇంటి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.40 కోట్లు ఖర్చు చేశారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సీఎం కార్యాలయం కోసం రూ.2.8 కోట్లు ఖర్చు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HA2xgA

Related Posts:

0 comments:

Post a Comment