Tuesday, July 21, 2020

ఏపీలో అమూల్- టార్గెట్ చంద్రబాబు హెరిటేజ్- ప్రభుత్వ డెయిరీల బలోపేతమే లక్ష్యం....

ఏపీలో డెయిరీ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఇవాళ గుజరాత్ పాల ఉత్పత్తుల దిగ్గజం అమూల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. మన రాష్ట్రంలో ప్రభుత్వ డెయిరీలను బలోపేతం చేసేందుకు అమూల్ సహకారం తీసుకునేందుకు వీలుగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పటికే విద్యా, వైద్య రంగాల్లో ప్రభుత్వ సంస్ధలను బలోపేతం చేస్తున్న జగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jpK6No

Related Posts:

0 comments:

Post a Comment