Tuesday, July 21, 2020

ఏపీలో పతాకస్ధాయికి కరోనా - 24 గంటల్లో 5 వేల కేసులు..62 మంది మృతి....

ఏపీలో కరోనా వైరస్ కల్లోలం విచ్చలవిడిగా సాగుతోంది. కరోనా వ్యాప్తిలో రాష్ట్రం రోజుకో కొత్త రికార్డు నెలకోల్పుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4944 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా పశ్చిమగోదావరి 623, గుంటూరు 577, చిత్తూరు 560 కేసులతో టాప్ 3లో నిలిచాయి. ఆ తర్వాత స్ధానాల్లో తూర్పుగోదావరి 524, కర్నూలు 515, అనంతపూర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eSbhg5

Related Posts:

0 comments:

Post a Comment