ఏపీలో కరోనా వైరస్ కల్లోలం విచ్చలవిడిగా సాగుతోంది. కరోనా వ్యాప్తిలో రాష్ట్రం రోజుకో కొత్త రికార్డు నెలకోల్పుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4944 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా పశ్చిమగోదావరి 623, గుంటూరు 577, చిత్తూరు 560 కేసులతో టాప్ 3లో నిలిచాయి. ఆ తర్వాత స్ధానాల్లో తూర్పుగోదావరి 524, కర్నూలు 515, అనంతపూర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eSbhg5
ఏపీలో పతాకస్ధాయికి కరోనా - 24 గంటల్లో 5 వేల కేసులు..62 మంది మృతి....
Related Posts:
సబ్ కా సాథ్ సబ్ కా వికాస్.. అందుకోసమే బీజేపీలో చేరానన్న సంజయ్ దంపతులున్యూఢిల్లీ : బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా పార్టీ మారుతున్నారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేత సంజయ్ సింగ్ తన భార్య అ… Read More
అతను పాడితే.. గాడిద గొంతు కలిపింది.. ఫన్నీ వైరల్ వీడియో..!సౌత్ కరోలినా : ఎవరైనా కీచు గొంతుతో పాడుతుంటే.. ఆపరా నీ నస.. నీ పాటకు గాడిదలు కూడా పారిపోతాయిరా అంటూ ఫ్రెండ్స్ను ఎగతాళి చేసే సన్నివేశాలు చూసి ఉంటాము. … Read More
వామ్మో.. ఒకటి కాదు రెండు 526 దంతాలు.. ఏడేళ్ల బాలుడి దవడ నుంచి తీసిన వైద్యులుచెన్నై : ఒకటి కాదు రెండు 526 దంతాలు .. ఔను మీరు విన్నది నిజమే. అదీ కూడా ఏడేళ్ల కుర్రాడికి ఇన్ని పళ్లను తీసేశారు వైద్యులు. ఇందుకోసం దాదాపు 5 గంటల సమయం … Read More
బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్పై హత్యయత్నం కేసు నమోదు చేసిన సీబీఐఎట్టకేలకు ఉన్నావో అత్యచార బాధితురాలి కారు ప్రమాదానికి కారణమని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. దీంతో విచారణ చేపట్టిన సిబిఐ ఎమ్మెల… Read More
బురద గుంతలతో వెక్కిరిస్తున్న కాలనీ రోడ్లు...! ఎందుకు యాగాలంటున్న తెలంగాణ ప్రజానికం..!!హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు రాను రాను 'యాగాల సీఎం' గా మారిపోతున్నారు. ఓట్లేసి అధికారాన్ని చేతికిస్తే, మూణ్నెల్లకోసారి ప్రత్యేక పూజలు, ఆర్… Read More
0 comments:
Post a Comment