గతేడాది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా తమకు పలు అంశాల్లో న్యాయం జరగలేదని తాజాగా పలువురు పార్టీ నేతలు, ప్రభుత్వాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీకి చెందిన మహిళా నేత జోని కుమారి విజయవాడలో ఓ ప్రెస్ మీట్లో సరిగ్గా ఇలాంటి పరిస్ధితుల్లో నిరసన వ్యక్తం చేయడానికి ఆత్మహత్యాయత్నాన్ని ఎంచుకున్నారు. ప్రెస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32AFDBx
షాకింగ్ : లైవ్ లో విషం తాగిన వైసీపీ మహిళా నేత - సొంత ప్రభుత్వం న్యాయం చేయలేదని..
Related Posts:
‘పెన్ను మీద మన్ను గప్పితే గన్నులై పేలుతయ్’: హరీశ్ ఎక్కడంటూ రేవంత్ నిప్పులుహైదరాబాద్: సమ్మె చేస్తున్న టీఎస్ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రెండ… Read More
డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి టీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదలహైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీలో తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి ఆర్టీసీ నోటిఫికేషన్ వ… Read More
దీపావళి కానుక అంటూ రూ. లక్షల విలువైన నెక్లెస్: అవినీతి చేప దొరికిందిలా!హైదరాబాద్: మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. ఓ బ్లడ్ బ్యాంకుకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు మహిళా డ్రగ్ ఇన్స్పెక్టర్ బొమ్మిశెట్టి లక్ష్మి డబ్బులతోపా… Read More
హుజుర్నగర్ ఉప ఎన్నిక మద్దతు ఉపసంహరించుకోనున్న సీపీఐ...?హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతు పలికిన సీపిఐ యూ టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల చేస్తున్న సమ్మెపై ప్రభుత్వ… Read More
ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ మృతికి కేసీఆర్ కారణం.. బీజేపీ ఎంపీ అర్వింద్ ఫైర్హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా మారుతోంది. కార్మికులకు బీజేపీ నేతలు ఫుల్ సపోర్టుగా నిలుస్తున్నారు. ఆ క్రమంలో వారి ఆందోళన కార్యక్రమాల్లో పాలు … Read More
0 comments:
Post a Comment