కరోనా వైరస్ కట్టడి చర్యల్లో జగన్ సర్కారు ముందంజలో ఉందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంటే, ప్రభుత్వం నిద్రపోతున్నదని, ప్రజలను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా టెస్టులు, కేసుల అంశంలో ఇదివరకే కోర్టు పలు మార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BevWxd
జగన్ తో కేసీఆర్ సర్కారును పోల్చుతూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. ప్రజలను గాలికొదిలేశారు..
Related Posts:
మంగళగిరి ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్ తో రైతు హంగామా .. కారణం ఇదేతెలుగురాష్ట్రాల ప్రజలు తహసిల్దార్ విజయ రెడ్డి సజీవ దహనం ఘటన ఇంకా మర్చిపోలేదు. తహసీల్దార్ విజయారెడ్డి దారుణ సజీవదహన ఘటన తరువాత వరుసగా తహసీల్దార్ ఆఫీసుల… Read More
ఇక టార్గెట్ మధ్యప్రదేశ్: అక్కడ మరో అజిత్ పవార్ సిద్ధం, ఆందోళనలో కాంగ్రెస్మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో ముసలం ఏర్పడిందా..? కమల్నాథ్ - జ్యోతిరాదిత్య సింధియా వర్గాలు విడిపోయాయా..? 20 మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు..? రెండు రోజులుగా… Read More
చంద్రబాబును ఇంట్లో కూర్చోబెట్టింది అందుకే...ప్రభుత్వానికి కాస్త టైమ్ కావాలన్న మంత్రి బొత్సాఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం ఒరిగిందో చెప్పాలని… Read More
టీయస్ఆర్టీసీ సమ్మె విరమణ: గవర్నర్ తో సీఎం భేటీ ఎఫెక్ట్: చకాచకా మారిన పరిణామాలు..!తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమిస్తున్నట్లుగా ప్రకటన చేసింది. గత వారంలో కార్మికులు సమ్మె విరమణకు సిద్దంగా ఉన్నామని..ప్రభుత్వం కార్మికులను ఎటువంటి షరత… Read More
సంజయ్ రౌత్: 162 మంది ఎమ్మెల్యేలు మా వెంటే: కాస్సేపట్లో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సభ్యుల పరేడ్..!ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిక వర్గంతో ప్రభుత్వం ఏర్పాటైన రెండు రోజుల తరువాత మరోసారి హైడ్రామా చోటు చేసుకుంది… Read More
0 comments:
Post a Comment