కరోనా వైరస్ కట్టడి చర్యల్లో జగన్ సర్కారు ముందంజలో ఉందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంటే, ప్రభుత్వం నిద్రపోతున్నదని, ప్రజలను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా టెస్టులు, కేసుల అంశంలో ఇదివరకే కోర్టు పలు మార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BevWxd
Monday, July 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment